ఎడ్యుకేషన్
Bobbili : బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో డీఎస్పీ గారి కెరీర్ కౌన్సిలింగ్
బొబ్బిలి : పబ్లిక్ టాక్ టీవి (గుర్రపు విజయ్ కుమార్, శ్రీనివాస్ నేదునూరి) బొబ్బిలి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వి.ఎస్.కే.కే. రంగారావు (బేబీ నాయన) గారి సూచనల మేరకు, బొబ్బిలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం 15-10-2025: రోజున నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొబ్బిలి గౌరవ డీఎస్పీ శ్రీమతి జి.భవ్యా రెడ్డి గారు విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించారు. Dsp మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపుతూ, క్రమశిక్షణతో ప్రగతికి ముందుకు…
Mega Star Chirajeevi: క్రికెట్ యువ తేజం తిలక్ వర్మను అభినందించిన చిరంజీవి
హైదరాబాద్: Public Talk TV( gurrapu Vijay kumar & Srinivas Nedunuri) భారత క్రికెట్ కి కొత్త జ్యోతి గా వెలిగిన యువ ఆటగాడు తిలక్ వర్మ ను తెలుగు సినీ ఇండస్ట్రీలోని మెగాస్టార్ చిరంజీవి గారు అభినందించారు. ఇటీవల మన శంకరవర ప్రసాద్ గారి సెట్స్ లో జరుగిన ఈ సమావేశంలో, మెగాస్టార్ చిరు తిలక్ వర్మను భారత్ vs. పాకిస్తాన్ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించినందుకు సత్కరించారు. హైదరాబాద్ యువకుడి ప్రతిభ,…
Bobbili:టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కులు
బొబ్బిలి నియోజకవర్గం, పబ్లిక్ టాక్ టీవి వెబ్సైట్. 14-10-2025 టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్ము నాయుడు గారు.. బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీమతి వనుము తౌడమ్మ గారు ప్రమాదవశాత్తు కొన్ని రోజుల క్రితం మరణించగా, పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి మంజూరైన రూ5,00,000 చెక్కును గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ…
ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్ పరీక్షలు ప్రారంభం!
ముఖ్యాంశాలు: హైదరాబాద్, తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రం పంపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 23 లేదా 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రకాల టైమ్ టేబుళ్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం ఇచ్చిన వెంటనే తుది షెడ్యూల్…
Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…
Megastar Chiranjeevi: వీసీ సజ్జనర్ గారిని కలిసిన చిరంజీవి
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్తో పాటు ఆయన కుమార్తె, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సుష్మిత కొణిదెల కూడా ఈ మర్యాదపూర్వక భేటీలో పాల్గొన్నారు. సిటీ పోలీస్ విధానాలు, ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై చిరంజీవి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినీ కుటుంబం నుంచి వీసీ సజ్జనర్ గారికి వచ్చిన ఈ శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. మెగాస్టార్ యొక్క వినయపూర్వక వైఖరి, ప్రజా…
Guntur, AP : Sri Tulasi Ramachandra prabhu – వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు
గౌరవనీయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు విద్యాదాత, సరస్వతీ పుత్రులు, శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గారికి నమస్కారములు. గుంటూరు లో ఎన్నో పరిశ్రమలు స్థాపించి, వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. సాధారణంగా తెలుగు వ్యక్తులు వసతులు పుష్కలంగా ఉండే హైదరాబాద్ వంటి నగరాల్లోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు. కానీ, శ్రీ రామచంద్ర ప్రభు గారు అందుకు భిన్నంగా తాను పుట్టి పెరిగిన గుంటూరులోనే పరిశ్రమలన్నీ స్థాపించి, మాతృభూమిపైన మమకారంతో పాటు, అక్కడ లోకల్ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు…




