Headlines

జనసేనాని నమ్మకస్తుడు శ్రీ RDS ప్రసాద్: AP హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు

హస్తకళల వారధి.. జనసేనాని నమ్మకస్తుడు: శ్రీ RDS ప్రసాద్ గారికి అభినందనలు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర హస్తకళా రంగానికి కొత్త ఊపిరి పోస్తున్న శ్రీ RDS ప్రసాద్ గారికి “అఖిల భారత చిరంజీవి యువత” తరపున హృదయపూర్వక అభినందనలు. సామాన్య కార్యకర్త నుండి డైరెక్టర్ స్థాయి వరకు ఆయన సాగించిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం మరియు సేవా దృక్పథంపై ప్రత్యేక కథనం….

Read More

ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా డాక్టర్ పోలిశెట్టి నాగమానస: జనసేన వీరమహిళకు దక్కిన అరుదైన గౌరవం

అమలాపురం: జనసేన పార్టీలో తనదైన ముద్ర వేసిన వీరమహిళ, నిరంతర ప్రజా సేవకురాలు డాక్టర్ పోలిశెట్టి నాగమానస గారికి ప్రతిష్ఠాత్మకమైన పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) సభ్యురాలుగా ఆమె నియామకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా *అఖిల భారత చిరంజీవి యువత నాయకులు రవణం స్వామి నాయుడు* గారు నాగమానస గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. *నిజమైన వీరమహిళకు తగిన గుర్తింపు*నాగమానస గారు అమలాపురం జనసేన పార్టీలో…

Read More

ఆత్మ కమిటీ చైర్మన్‌గా చిక్కం సుధారాణి నియామకం: జనసేన శ్రేణుల హర్షం

ఉప్పలగుప్తం వీరమహిళ శ్రీమతి చిక్కం సుధారాణి గారు ఆత్మ కమిటీ చైర్మన్ కావడం అందరికీ  ఆనందదాయకం అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం లో ఒక వీరమహిళగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి తనదైన శైలిలో విశేష సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందడం ఎంతో గర్వకారణం . ఏనాడు వెనుకకు చూడకుండా భర్తశ్రీ చిక్కం సూర్య మోహన్ గారి అండ దండలతో జనసేన పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. శ్రీమతి చిక్కం సుధారాణి గారు జనసేన పార్టీకి చేసిన విశేష…

Read More

మహారాష్ట్ర షోలాపూర్ లో ‘ జనసేన ‘ పార్టీ ఆఫీస్ సందర్శన

దేశంలో అన్ని రాష్ట్రాలలో జనసేన పార్టీకి వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మహారాష్ట్ర – షోలాపూర్ లో జనసేన పార్టీ ఆఫీసులో మన జనసైనికులు అందరినీ కలవడం జరిగింది. షోలాపూర్ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ యన్నం శ్రీనివాస్ గారు ఎంతో విజయవంతం గా పార్టీ ఆఫీసు ను నడుపుతూ అందరికీ *అందుబాటులో వుంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నందులకు, వారికి ప్రతీ ఒక్క జనసైనికులకు ధన్యవాదాలు తెలియాజేస్తున్నాము. షోలాపూర్ లో రాజకీయాలకు అతీతంగా…

Read More

చారిత్రాత్మక ఘట్టం: అమరావతికి చట్టబద్ధత.. బొబ్బిలి కోటలో దీపాలు వెలిగించి సంబరాలు చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి నియోజకవర్గం అమరావతి రాజధానిగా ప్రకటన బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బొబ్బిలి కోటలో సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు. బొబ్బిలి, ఏప్రిల్ 03, 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సర్వహక్కులు కల్పిస్తూ, పార్లమెంటులో ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026’ ఆమోదం పొందడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.​బొబ్బిలి కోటలో వెలిగిన దీపాలు:ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు…

Read More

బొబ్బిలి కోటను సందర్శించిన బ్రహ్మంగారి వంశస్థులు: ఎమ్మెల్యే బేబీ నాయన ఘన సత్కారం

బొబ్బిలి: చారిత్రక నగరమైన బొబ్బిలిలో ఆధ్యాత్మిక పరిమళం వెదజల్లింది. జగద్గురు శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 8వ తరం వంశస్థులు శ్రీశ్రీ వీరభద్ర స్వాముల వారు, వారి ధర్మపత్ని మాత శ్రీ లక్ష్మీ భ్రమరాంబిక గారు గురువారం బొబ్బిలి పర్యటనకు విచ్చేశారు. ​కోట సందర్శన – మ్యూజియం వీక్షణ ​తమ పర్యటనలో భాగంగా స్వామివారు మరియు అమ్మవారు చారిత్రక బొబ్బిలి కోటను సందర్శించారు. కోటలోని విశేషాలను, యుద్ధ సామాగ్రిని మరియు రాజవంశీయుల చరిత్రను ప్రతిబింబించే మ్యూజియంను…

Read More

దాడితల్లి అమ్మవారు సిరిమాను కోసం ఎంపిక చేసిన చెట్టుకు పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 29-03-2026 గొల్లపల్లి గ్రామదేవత మరియు 12 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారు పండుగ సందర్భంగా సిరిమాను కోసం చెట్టును, బొబ్బిలిలో రాణీగారు తోటలో గుర్తించడం జరిగింది.. గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ఈరోజు ఉదయం చెట్టుకి పూజ చేసిన తరువాత, ఆ చెట్టును కొట్టి మేళతాళాలతో బొబ్బిలి పురవీధులలో ఊరేగించి గొల్లపల్లి తీసుకువెళ్లారు. సిరిమాను విశిష్టత (The Significance of Sirimanu) “ఉత్తరాంధ్ర ఆచార…

Read More

TDP Party :బొబ్బిలిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు: సీనియర్ కార్యకర్తలతో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బేబీ నాయన

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ నేటికి 44 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..బొబ్బిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు.. అనంతరం, బొబ్బిలి కోటలో ఏర్పాటు చేసిన జెండా…

Read More

బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 14-03-2026 బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన పాలకవర్గం సభ్యులకు, సిబ్బందికి అభినందనలు: ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి మున్సిపాలిటీ టీడీపీ పాలకవర్గ సమయం ఈ నెల 17వ తేదీన పూర్తవుతున్న సందర్భంగా గౌరవ బొబ్బిలి శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు, బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ శ్రీ రాంబర్కి శరత్ గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

బొబ్బిలి: పేదలకు నిత్యావసరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన | రంజాన్ 2026

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 14-03-2026 బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి పట్టణం, స్థానిక షాదీఖానాలో పవిత్ర రంజాన్ పర్వదినం నేపథ్యంలో హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు హాజరయ్యారు. రంజాన్ పర్వదినం సందర్భంగా…

Read More