Headlines

జనసేనాని నమ్మకస్తుడు శ్రీ RDS ప్రసాద్: AP హ్యాండీక్రాఫ్ట్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు

హస్తకళల వారధి.. జనసేనాని నమ్మకస్తుడు: శ్రీ RDS ప్రసాద్ గారికి అభినందనలు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర హస్తకళా రంగానికి కొత్త ఊపిరి పోస్తున్న శ్రీ RDS ప్రసాద్ గారికి “అఖిల భారత చిరంజీవి యువత” తరపున హృదయపూర్వక అభినందనలు. సామాన్య కార్యకర్త నుండి డైరెక్టర్ స్థాయి వరకు ఆయన సాగించిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం మరియు సేవా దృక్పథంపై ప్రత్యేక కథనం….

Read More

చారిత్రాత్మక ఘట్టం: అమరావతికి చట్టబద్ధత.. బొబ్బిలి కోటలో దీపాలు వెలిగించి సంబరాలు చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి నియోజకవర్గం అమరావతి రాజధానిగా ప్రకటన బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బొబ్బిలి కోటలో సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు. బొబ్బిలి, ఏప్రిల్ 03, 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సర్వహక్కులు కల్పిస్తూ, పార్లమెంటులో ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026’ ఆమోదం పొందడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.​బొబ్బిలి కోటలో వెలిగిన దీపాలు:ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు…

Read More

బొబ్బిలి: పేదలకు నిత్యావసరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన | రంజాన్ 2026

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 14-03-2026 బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి పట్టణం, స్థానిక షాదీఖానాలో పవిత్ర రంజాన్ పర్వదినం నేపథ్యంలో హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు హాజరయ్యారు. రంజాన్ పర్వదినం సందర్భంగా…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 08-03-2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మెప్మా, వెలుగు, హెల్త్ డిపార్టుమెంటు సిబ్బందితో ఈరోజు కళాభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ముఖ్యఅతిథిగా హాజరయి, పలువురు మహిళలను దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మాట్లాడుతూ,…

Read More

Parvathipuram Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో అట్టహాసంగా యువజనోత్సవాలు -2025

PUBLIC TALK TV: Ramana Manigamu ( sklm reporter) పార్వతీపురం మన్యం జిల్లాలో యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు – 2025 నవంబర్ 4న ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురంలో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బి. విజయచంద్ర ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జానపద నృత్యాలు, గీతాలు, కవిత్వం, కథారచన, పెయింటింగ్, డిక్లమేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు పార్వతీపురం…

Read More

Bobbili:శరవేగంగా అభివృద్ధి పనులు

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 22-10-2025 గంగన్నపాడు గ్రామంలో కాలువ గట్టును పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, గంగన్నపాడు గ్రామం చుట్టుపక్కన ఉన్న చెరువులకు సంబంధించి, ఈమధ్య కురిసిన వర్షాలకు చెరువుల వోలు పారేక్రమంలో, కాలువ ద్వారా ప్రవహించవలసిన నీరు సరైన గట్టు లేనందున గ్రామంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ సమస్యను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు దృష్టికి గ్రామ పెద్దలు తీసుకురాగా, ఈరోజు ఇరిగేషన్ అధికారులతో కలిసి…

Read More

Bobbili : బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 21-10-2025 బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. ఈరోజు ఉదయం బొబ్బిలి కోటలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.. బొబ్బిలి పట్టణ టీడీపీ నాయకులు, నాలుగు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఉన్న సమస్యలను మరియు కొందరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు….

Read More

Bobbili:టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కులు

బొబ్బిలి నియోజకవర్గం, పబ్లిక్ టాక్ టీవి వెబ్సైట్. 14-10-2025 టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్ము నాయుడు గారు.. బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీమతి వనుము తౌడమ్మ గారు ప్రమాదవశాత్తు కొన్ని రోజుల క్రితం మరణించగా, పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి మంజూరైన రూ5,00,000 చెక్కును గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ…

Read More