Parvathipuram Manyam District : పార్వతీపురం మన్యం జిల్లాలో అట్టహాసంగా యువజనోత్సవాలు -2025

PUBLIC TALK TV: Ramana Manigamu ( sklm reporter) పార్వతీపురం మన్యం జిల్లాలో యువజన సర్వీసుల శాఖ, సెట్విజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు – 2025 నవంబర్ 4న ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురంలో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బి. విజయచంద్ర ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జానపద నృత్యాలు, గీతాలు, కవిత్వం, కథారచన, పెయింటింగ్, డిక్లమేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు పార్వతీపురం…

Read More

Bobbili:శరవేగంగా అభివృద్ధి పనులు

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 22-10-2025 గంగన్నపాడు గ్రామంలో కాలువ గట్టును పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, గంగన్నపాడు గ్రామం చుట్టుపక్కన ఉన్న చెరువులకు సంబంధించి, ఈమధ్య కురిసిన వర్షాలకు చెరువుల వోలు పారేక్రమంలో, కాలువ ద్వారా ప్రవహించవలసిన నీరు సరైన గట్టు లేనందున గ్రామంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ సమస్యను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు దృష్టికి గ్రామ పెద్దలు తీసుకురాగా, ఈరోజు ఇరిగేషన్ అధికారులతో కలిసి…

Read More

Bobbili : బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 21-10-2025 బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. ఈరోజు ఉదయం బొబ్బిలి కోటలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.. బొబ్బిలి పట్టణ టీడీపీ నాయకులు, నాలుగు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఉన్న సమస్యలను మరియు కొందరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు….

Read More

Bobbili:టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కులు

బొబ్బిలి నియోజకవర్గం, పబ్లిక్ టాక్ టీవి వెబ్సైట్. 14-10-2025 టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్ము నాయుడు గారు.. బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీమతి వనుము తౌడమ్మ గారు ప్రమాదవశాత్తు కొన్ని రోజుల క్రితం మరణించగా, పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి మంజూరైన రూ5,00,000 చెక్కును గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ…

Read More