Bobbili : బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..
బొబ్బిలి నియోజకవర్గంతేదీ 21-10-2025 బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. ఈరోజు ఉదయం బొబ్బిలి కోటలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.. బొబ్బిలి పట్టణ టీడీపీ నాయకులు, నాలుగు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఉన్న సమస్యలను మరియు కొందరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు….




