PUBLIC TALK TV FILM NEWS : 30 అక్టోబర్ 2025 ఫిల్మ్ న్యూస్

చిరంజీవిపై దుష్ప్రచారం – సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ, దుర్వచనాలు ఉపయోగిస్తున్న వారిపై హీరో చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రత్యేకంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ దూషణకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కూడా తన ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన ఘటనపై ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి పేరు, ఫోటోలు, గొంతును ఆయన అనుమతి లేకుండా…

Read More