బొబ్బిలి: పేదలకు నిత్యావసరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన | రంజాన్ 2026
బొబ్బిలి నియోజకవర్గంతేదీ 14-03-2026 బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి పట్టణం, స్థానిక షాదీఖానాలో పవిత్ర రంజాన్ పర్వదినం నేపథ్యంలో హుదా ముస్లిం సంక్షేమ సంస్థ వారు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు హాజరయ్యారు. రంజాన్ పర్వదినం సందర్భంగా…




