చారిత్రాత్మక ఘట్టం: అమరావతికి చట్టబద్ధత.. బొబ్బిలి కోటలో దీపాలు వెలిగించి సంబరాలు చేసిన ఎమ్మెల్యే బేబీ నాయన

బొబ్బిలి నియోజకవర్గం అమరావతి రాజధానిగా ప్రకటన బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా బొబ్బిలి కోటలో సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు. బొబ్బిలి, ఏప్రిల్ 03, 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సర్వహక్కులు కల్పిస్తూ, పార్లమెంటులో ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026’ ఆమోదం పొందడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.​బొబ్బిలి కోటలో వెలిగిన దీపాలు:ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు…

Read More

దాడితల్లి అమ్మవారు సిరిమాను కోసం ఎంపిక చేసిన చెట్టుకు పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 29-03-2026 గొల్లపల్లి గ్రామదేవత మరియు 12 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి అమ్మవారు పండుగ సందర్భంగా సిరిమాను కోసం చెట్టును, బొబ్బిలిలో రాణీగారు తోటలో గుర్తించడం జరిగింది.. గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ఈరోజు ఉదయం చెట్టుకి పూజ చేసిన తరువాత, ఆ చెట్టును కొట్టి మేళతాళాలతో బొబ్బిలి పురవీధులలో ఊరేగించి గొల్లపల్లి తీసుకువెళ్లారు. సిరిమాను విశిష్టత (The Significance of Sirimanu) “ఉత్తరాంధ్ర ఆచార…

Read More

TDP Party :బొబ్బిలిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు: సీనియర్ కార్యకర్తలతో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే బేబీ నాయన

టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బొబ్బిలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ నేటికి 44 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు..బొబ్బిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో ఉన్న ప్రతి వార్డులో టీడీపీ శ్రేణులు పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు.. అనంతరం, బొబ్బిలి కోటలో ఏర్పాటు చేసిన జెండా…

Read More