అమలాపురం వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు: పోస్టర్ను ఆవిష్కరించిన ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి
కోనసీమ ముంగిట తెలుగు భాషా పండగ! మాతృభాష ప్రాభవాన్ని చాటిచెప్పేందుకు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు అమలాపురం వేదికగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన అధికారిక పోస్టర్ను ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ నటులు, రచయిత మరియు దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారు తాజాగా ఆవిష్కరించారు. కార్యక్రమ వివరాలు: తెలుగు భాషాభిమానులను అలరించే ఈ బృహత్తర కార్యక్రమం ఫిబ్రవరి నెలాఖరున ప్రారంభం కానుంది. పోస్టర్ ఆవిష్కరణ…




