Headlines

ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా డాక్టర్ పోలిశెట్టి నాగమానస: జనసేన వీరమహిళకు దక్కిన అరుదైన గౌరవం

అమలాపురం: జనసేన పార్టీలో తనదైన ముద్ర వేసిన వీరమహిళ, నిరంతర ప్రజా సేవకురాలు డాక్టర్ పోలిశెట్టి నాగమానస గారికి ప్రతిష్ఠాత్మకమైన పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) సభ్యురాలుగా ఆమె నియామకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా *అఖిల భారత చిరంజీవి యువత నాయకులు రవణం స్వామి నాయుడు* గారు నాగమానస గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. *నిజమైన వీరమహిళకు తగిన గుర్తింపు*నాగమానస గారు అమలాపురం జనసేన పార్టీలో…

Read More