Chiranjeevi Eye & Blood Bank : మెగా రక్తదాత అభిలాష్ – మానవత్వానికి చిరునామా

హైదరాబాద్, పబ్లిక్ టాక్ టీవి,( శ్రీనివాస్ నేదునూరి, గుర్రపు విజయ్ కుమార్) అపోలో ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న పేషేంట్ కి అత్యవసరం గా Platelets అందించిన మెగా రక్తదాత శ్రీ కొమ్మిశెట్టి అభిలాష్ గారిని అభినందిస్తున్న శ్రీ రవణం స్వామి నాయుడు గారు. పేదల పాలిట పెన్నిధి..సహాయం కోరిన వెంటనే స్పందించే సహృదయం..వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో మెగాస్టార్ లా జనం గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మేరు నగదీరుడు మెగాస్టార్ చిరంజీవి.చిరంజీవి ఐ & బ్లడ్…

Read More

Bobbili:టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కులు

బొబ్బిలి నియోజకవర్గం, పబ్లిక్ టాక్ టీవి వెబ్సైట్. 14-10-2025 టీడీపీ కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్ము నాయుడు గారు.. బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, వాడాడ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త శ్రీమతి వనుము తౌడమ్మ గారు ప్రమాదవశాత్తు కొన్ని రోజుల క్రితం మరణించగా, పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుంచి మంజూరైన రూ5,00,000 చెక్కును గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ…

Read More

Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…

Read More

Guntur, AP : Sri Tulasi Ramachandra prabhu – వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు

గౌరవనీయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు విద్యాదాత, సరస్వతీ పుత్రులు, శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గారికి నమస్కారములు. గుంటూరు లో ఎన్నో పరిశ్రమలు స్థాపించి, వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. సాధారణంగా తెలుగు వ్యక్తులు వసతులు పుష్కలంగా ఉండే హైదరాబాద్‌ వంటి నగరాల్లోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు. కానీ, శ్రీ రామచంద్ర ప్రభు గారు అందుకు భిన్నంగా తాను పుట్టి పెరిగిన గుంటూరులోనే పరిశ్రమలన్నీ స్థాపించి, మాతృభూమిపైన మమకారంతో పాటు, అక్కడ లోకల్‌ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు…

Read More

Bobbili Muncipality ; బొబ్బిలి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డుకు బొబ్బిలి పట్టణం ఎంపికయింది. ఈ అవార్డు రావడానికి కారకులైన పారిశుద్ధ్య కార్మికులను అక్టోబర్ 10న గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, బొబ్బిలికి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు దక్కడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర చాలా కీలకమని, వారి సేవలు వెలకట్టలేమని అన్నారు..వారు లేకపోతే ప్రజారోగ్యం కుంటుపడుతుందని, కోవిడ్ సమయంలో తమ ప్రాణాలని…

Read More

AP Deputy CM శ్రీ పవన్ కళ్యాణ్ గారిచే’ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకావిష్కరణ

అక్షరమంటే ప్రేమ…పుస్తకమంటే మమకారం..రచన, రచయితలపై గౌరవం.. ప్రజలపై ప్రేమతో సమాజోద్ధారణ కోసం కలం కదిపే రచయితలెందరో ఉన్నారు.వారిలో ప్రముఖులు శ్రీమతి లక్ష్మీముర్డేశ్వర్ పురి గారు. నాయిక మాలతి, ఆమె సోదరి కమల పాత్రలతో పితృస్వామ్య నిబంధనలను అధిగమించి రాజకీయ, సాంస్కృతిక తిరుగుబాటుతో ఎలా జీవితంలో రాణించాలో అనే ఇతివృత్తాన్ని నేటి మహిళా లోకానికి తెలిసేలా అక్షర రూపమిచ్చారు. ఇదే నవలను తెలుగులోకి‘ఆమె సూర్యుడిని కబళించింది’ పేరుతో అనువదించడం.. ఆ పుస్తకాన్ని మహిళా సాధికారతను కోరుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

Read More

Bobbili MLA Baby Nayana and BUDA Chairman Tentu Lakshmanaidu inaugurate Dr. Ram Naresh’s new multi-specialty hospital in Bobbili

డా. శ్రీ రామ్ నరేష్ గారి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు.. బొబ్బిలి పట్టణంలో ప్రముఖ వైద్యులు డా.రామ్ నరేష్ గారు ఫ్లైఓవర్ పక్కన నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని అక్టోబర్ 8 బుధవారం ఉదయం గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Read More