Ravu Bala Saraswathi Devi : తొలి తెలుగు నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత

హైదరాబాద్‌, పబ్లిక్ టాక్ టీవి : తొలి తెలుగు నేపథ్య గాయనిగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని రావు బాలసరస్వతి (97) మంగళవారం ఉదయం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, వయోభారం కారణంగా ఆమె ఈ లోకం విడిచారు. ఆమె మరణంతో తెలుగు సంగీత ప్రపంచం ఒక అగ్రగామి స్వరాన్ని కోల్పోయింది. ఆకాశవాణి ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం 1928లో జన్మించిన రావు బాలసరస్వతి చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు….

Read More

Mega Star Chiranjeevi : బాసూ..మీ గ్రేస్ నెక్స్ట్ లెవెల్

వెండితెరపై మళ్ళీ మెగా గ్రేస్ ఏంటో Box Office కు రుచి చూపించబోతున్నారు మన మెగాస్టార్. మన శంకరవర ప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసిన ప్రతీసారి ప్రేక్షకులకు పండగే పండగ. ఈ క్రమంలో మీసాల పిల్ల ఫుల్ సాంగ్ రిలీజ్ అయి దుమ్ము రేపుతోంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని శ్రీ రవణం స్వామినాయుడు గారు(అఖిల భారత చిరంజీవి యువత) చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. మీసాల పిల్ల సాంగ్…

Read More

ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్ పరీక్షలు ప్రారంభం!

ముఖ్యాంశాలు: హైదరాబాద్, తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రం పంపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 23 లేదా 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రకాల టైమ్ టేబుళ్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం ఇచ్చిన వెంటనే తుది షెడ్యూల్…

Read More

MEGA STAR Chiranjeevi : ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్..మెగాస్టార్

చిన్నా-పెద్దా అందరికీ మెగాస్టార్ అంటే ఎనలేని అభిమానం6 నుంచి 60ఏళ్లు పైబడిన వయసు వారినీ అలరించే ప్రముఖ నటులు శ్రీ చిరంజీవి గారు తెరపై ఆయన్ని చూసి మురిసిపోయిన వారెందరో జీవితాశయం ‘చిరంజీవి’గారిని కలుసుకోవాలని…వారిలో అభిమానులు, బ్యూరోక్రాట్స్.. పొలిటీషియన్స్.. జనరేషన్స్ కు అతీతంగా చిన్నారులూ ఉండటం విశేషం.వారిలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్.రామచంద్రరావుగారి మనవరాలు చిన్నారి ఐరా ఆశిష్ ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉంటూ చిరంజీవిగారి సినిమాలు చూస్తూ మురిసి ఆయన్ను కలుసుకోవాలనే కోరిక ఆ…

Read More

Ram Charan: ప్రధాన మంత్రిని కలిసిన రామ్ చరణ్ దంపతులు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి తన సామాజిక చైతన్యాన్ని, క్రీడల పట్ల ఉన్న అభిరుచిని చాటుకున్నారు. ఇటీవల ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని న్యూ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అనిల్ కామినేని ప్రారంభించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (Archery Premier League) విజయంపై ప్రధానమంత్రితో చర్చించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి గారికి క్రీడల పట్ల ఉన్న మక్కువ నిజంగా అభినందనీయం. ఆయన దృష్టిలో ప్రతి క్రీడ భారత యువతను మరింత…

Read More

Megastar Chiranjeevi: వీసీ సజ్జనర్ గారిని కలిసిన చిరంజీవి

హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్‌తో పాటు ఆయన కుమార్తె, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సుష్మిత కొణిదెల కూడా ఈ మర్యాదపూర్వక భేటీలో పాల్గొన్నారు. సిటీ పోలీస్ విధానాలు, ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై చిరంజీవి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినీ కుటుంబం నుంచి వీసీ సజ్జనర్ గారికి వచ్చిన ఈ శుభాకాంక్షలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. మెగాస్టార్ యొక్క వినయపూర్వక వైఖరి, ప్రజా…

Read More

విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ జంటగా కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ ప్రారంభం

వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ‘లైగర్’ మూవీ డిజాస్టర్. తరువాత డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్, మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు శనివారం అక్టోబర్ 11 న విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. మాస్, యాక్షన్, ఎమోషన్ మేళవించిన…

Read More

Narne Nithin: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది పెళ్ళి సందడి

**హైదరాబాద్‌:** యువ కథానాయకుడు **నార్నె నితిన్** వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. శంకర్పల్లి శివార్లలో నార్నె కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సాక్షిగా జరిగిన ఈ వేడుకలో ఆయన తన జీవిత భాగస్వామిగా **తాళ్లూరి కృష్ణప్రసాద్, స్వరూప దంపతుల కుమార్తె లక్ష్మీ శివానిని** వరించుకున్నారు. సాంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహంగా జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులు పాల్గొన్నారు. వివాహ వేడుకకు *యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్*మరియు ఆయన భార్య *లక్ష్మీ ప్రణతి* హాజరై, వధూవరులను…

Read More

Guntur, AP : Sri Tulasi Ramachandra prabhu – వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన దార్శనికుడు

గౌరవనీయులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు విద్యాదాత, సరస్వతీ పుత్రులు, శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గారికి నమస్కారములు. గుంటూరు లో ఎన్నో పరిశ్రమలు స్థాపించి, వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. సాధారణంగా తెలుగు వ్యక్తులు వసతులు పుష్కలంగా ఉండే హైదరాబాద్‌ వంటి నగరాల్లోనే పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు. కానీ, శ్రీ రామచంద్ర ప్రభు గారు అందుకు భిన్నంగా తాను పుట్టి పెరిగిన గుంటూరులోనే పరిశ్రమలన్నీ స్థాపించి, మాతృభూమిపైన మమకారంతో పాటు, అక్కడ లోకల్‌ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు…

Read More

Bobbili Muncipality ; బొబ్బిలి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డుకు బొబ్బిలి పట్టణం ఎంపికయింది. ఈ అవార్డు రావడానికి కారకులైన పారిశుద్ధ్య కార్మికులను అక్టోబర్ 10న గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, బొబ్బిలికి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు దక్కడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర చాలా కీలకమని, వారి సేవలు వెలకట్టలేమని అన్నారు..వారు లేకపోతే ప్రజారోగ్యం కుంటుపడుతుందని, కోవిడ్ సమయంలో తమ ప్రాణాలని…

Read More