Bussa Vijetha Awards -2025 : నవంబర్ లో బుస్సా విజేత అవార్డ్స్ – ప్రముఖుల ప్రశంసలు
హైదరాబాద్,పబ్లిక్ టాక్ టీవీ:బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక తన ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నవంబర్లో బుస్సా విజేత…

హైదరాబాద్,పబ్లిక్ టాక్ టీవీ:బుస్సా ఫిల్మి ఫోకస్ డిజిటల్ పత్రిక తన ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నవంబర్లో బుస్సా విజేత అవార్డ్స్ 2025 ను ఘనంగా నిర్వహించబోతోంది. పత్రిక సంపాదకుడు బుస్సా బాలరాజు ఈ అవార్డ్స్ ద్వారా సినిమా, టెలివిజన్, వ్యాపారం, ఆరోగ్యం, సేవా రంగం, విద్య, పత్రికా రంగం వంటి విభిన్న రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ అవార్డుల సందర్భంగా పలువురు ప్రముఖులు బుస్సా బాలరాజుకు తమ శుభాకాంక్షలు తెలిపారు.వారిలో…
ఏపీ1 గురుకుల పాఠశాల(బాలురు) పూర్వ విద్యార్థులు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు.. బొబ్బిలి పట్టణంలో ఉన్న ఏపీ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు తమ సొంత ఖర్చులతో స్కూలులో చేపట్టిన పలు అభివృద్ధి పనులను 26 ఆదివారం నాడు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు మరియు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు చేతులమీదుగా…
బొబ్బిలి నియోజకవర్గంతేదీ 24-04-2025 అవిశ్వాసంపై మాజీ ఎమ్మెల్యే శ్రీ శంబంగి చినప్పలనాయుడు గారు వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు బుడా చైర్మన్ శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మునాయుడు గారు సారధ్యంలో నియోజకవర్గానికి జరుగుతున్న అభివృద్ధిని చూసి, కొందరు వైసీపీ నాయకులు, ఎంపిటిసిలు బాడంగి మండల…
Public Talk Tv, Bobbili : ఈ నెల 26 -10-2025 మరియు 27-10-2025 తేదీలలో కడప జిల్లా రైల్వే కోడూరు లో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో స్కూల్ గేమ్స్ అండర్ 19 విభాగంలో దేవరాశెట్టి ఆదిత్య , దాసరి జాహ్నవి ( శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్), పిరిడి సాయి సంజన (విద్వాన్ జూనియర్ కాలేజ్ ) పాల్గొంటున్నట్లు బొబ్బిలి తైక్వాండో కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు ఈ క్రీడాకారులను బొబ్బిలి టైక్వాండో క్లబ్ అధ్యక్షులు…
సంక్రాంతి 2026కు తెలుగు సినిమా ప్రేక్షకులకు డబుల్ ఫెస్టివల్ ట్రీట్ రాబోతోంది!మెగాస్టార్ *చిరంజీవి– విక్టరీ వెంకటేశ్ కలసి తెరపై సందడి చేయనున్న చిత్రం ‘మన శంకరవరప్రసాదారు’. ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మన శంకర వరప్రసాద్ గారు మూవీస్ సెట్లోకి విక్టరీ వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో లో చిరు వెంకీకి వెల్కమ్ చెప్పారు.ఈ వీడియో ను చిరు తన x ఖాతాలో పోస్ట్…
Public Talk TV: Srinivas Nedunuri & Gurrapu Vijay Kumar: తొలి చిత్రం *ఈశ్వర్* ద్వారానే వెండితెరపై అడుగుపెట్టిన ప్రభాస్, ఆ మొదటి సినిమాతోనే తన ప్రత్యేక శైలి, మాస్ అప్పీల్తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.*వర్షం* సినిమాతో ఆయనకు భారీ బ్రేక్ లభించింది. ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల సమ్మేళనం అయిన ఆ చిత్రం ప్రభాస్ను టాలీవుడ్లో స్టార్ హీరోగా నిలబెట్టింది. బాహుబలి – పాన్ ఇండియా స్టార్ పుట్టిన ఘడియ *బాహుబలి* రెండు భాగాల చిత్రాలు…
బొబ్బిలి నియోజకవర్గంతేదీ 22-10-2025 గంగన్నపాడు గ్రామంలో కాలువ గట్టును పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, గంగన్నపాడు గ్రామం చుట్టుపక్కన ఉన్న చెరువులకు సంబంధించి, ఈమధ్య కురిసిన వర్షాలకు చెరువుల వోలు పారేక్రమంలో, కాలువ ద్వారా ప్రవహించవలసిన నీరు సరైన గట్టు లేనందున గ్రామంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ సమస్యను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు దృష్టికి గ్రామ పెద్దలు తీసుకురాగా, ఈరోజు ఇరిగేషన్ అధికారులతో కలిసి…
Out Standing Blood DonorSri P.Shankar Reddy గారు 82 వ సారి రక్తదానం అనంతపూర్ జిల్లా వాస్తవ్యులు,మెగా రక్తదాత శ్రీ P శంకర్ రెడ్డి గారు B +ve చిరంజీవి బ్లడ్ సెంటర్ లో ఇప్పటి వరకు 82 సార్లు రక్తదానం చేసిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. సామజిక స్పృహతో క్రమం తప్పకుండా అనంతపూర్ జిల్లా నుండి ప్రతి 3 నెలలకు ఒక సారి హైదరాబాద్ ప్రత్యేకంగా విచ్చేసి రక్తదానం చేస్తున్న శ్రీ శంకర్ రెడ్డి…
మోహన్ బాబు ఇంట్లో దీపావళి సందడి… మంచు కుటుంబం ఒక్కచోట, కానీ మనోజ్ ఫ్యామిలీ & మంచు లక్ష్మీ లేకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది. మంచు కుటుంబం ఇంట్లో దీపావళి వేడుకలు ఈసారి సందడిగా జరిగాయి. ప్రముఖ నటుడు, నిర్మాత డా. మోహన్ బాబు గారి నివాసంలో దీపావళి పండుగ వేడుకలుకుటుంబ సభ్యులంతా కలిసి దీపాలు వెలిగించి, పటాకులు పేల్చి, ఆనందంగా దీపావళిని జరుపుకున్నారు. మంచు విష్ణు ఫ్యామిలీతో పాటు తల్లిదండ్రులతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు….
బొబ్బిలి నియోజకవర్గంతేదీ 21-10-2025 బొబ్బిలి కోటలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు.. ఈరోజు ఉదయం బొబ్బిలి కోటలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.. బొబ్బిలి పట్టణ టీడీపీ నాయకులు, నాలుగు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఉన్న సమస్యలను మరియు కొందరు నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు….