Sabarimala New Guidelines 2025: శబరిమల యాత్రపై కేరళ ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు – భక్తులకు తప్పనిసరి సూచనలు
శబరిమలలో యాత్రీకుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం భక్తుల కోసం కీలక సూచనలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు 24 నవంబర్ 2025 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. రోజువారీ అనుమతులు – వర్చువల్ క్యూ తప్పనిసరి స్పాట్ బుకింగ్ కోటా వివరాలు స్పాట్ బుకింగ్ కేంద్రాలు: నీలక్కల్ కేంద్రంలో కోటా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల భక్తులు వీలైతే ఇతర బుకింగ్…




