Sabarimala New Guidelines 2025: శబరిమల యాత్రపై కేరళ ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు – భక్తులకు తప్పనిసరి సూచనలు

శబరిమలలో యాత్రీకుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం భక్తుల కోసం కీలక సూచనలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు 24 నవంబర్ 2025 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. రోజువారీ అనుమతులు – వర్చువల్ క్యూ తప్పనిసరి స్పాట్ బుకింగ్ కోటా వివరాలు స్పాట్ బుకింగ్ కేంద్రాలు: నీలక్కల్ కేంద్రంలో కోటా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల భక్తులు వీలైతే ఇతర బుకింగ్…

Read More

BOBBILI AYYAPPA PADI PUJA:బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు

బొబ్బిలి నియోజకవర్గంతేదీ 10-11-2025, PUBLIC TALK TV BHAKTHI ప్రతియేటా కార్తీక మాసమునందు బొబ్బిలి కోటలో అయ్యప్ప పడిపూజను గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు జరిపిస్తారు.. ఈరోజు ఉదయం గం॥8:30 లకు అయ్యప్ప పడిపూజను ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ప్రారంభించారు.. ఈ పూజలో సుమారు 2500 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు, శివ స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.. శ్రీ మరడాన రవి గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ, భజనలు…

Read More

వందేమాతరం@150ఏళ్లు : సర్ సివి రామన్ స్కూల్ లో ఘనంగా వందేమాతరం ఉత్సవం

అమలాపురం : పబ్లిక్ టాక్ టీవీ సర్ సివి రామన్ స్కూల్ నందు వందేమాతరం గీతం 150 వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ దేశభక్తిని జాతీయ జెండాతో ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్ సివి రామన్ స్కూల్ డైరెక్టర్ ఆర్ వేణుగోపాలరావు ప్రిన్సిపాల్ బి కేశవరావు హెచ్ఎం జి రాజా సహస్ర ఇంటర్నేషనల్ ప్రిన్సిపాల్ జార్జి పీటర్ కరస్పాండెంట్ ఆర్ సత్య కుమార్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వ్యాయామ…

Read More

Happy Birthday TTD Chairman BR.Naidu Garu: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు

పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమితులైన శ్రీ బీ.ఆర్.నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవడం వారికీ భక్తులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం లో భక్తులకు సౌకర్యాల కల్పనలో ఆయన చిత్తశుద్ధిని చూస్తున్నాం. పాలనలో తనదైన శైలిలో బాధ్యతలు నిర్వర్తించి సరికొత్తగా తిరుమల భక్తులకు సేవలు అందించడం సంతోషించే విషయం. శ్రీవారి భక్తులంతా తిరుమలలో మౌలిక సదుపాయాల కల్పన, అన్నప్రసాదం.. వంటి సౌకర్యాల కూర్పులో సరికొత్త…

Read More

Allu Sireesh engagement:అల్లు శిరీష్ – నయనిక నిశ్చితార్థం ఘనంగా

హైదరాబాద్‌: అల్లు కుటుంబంలో మరో శుభవార్త. హీరో **అల్లు శిరీష్** త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. నయనికతో ఆయన నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొని నవ దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. శిరీష్–నయనికలు ఉంగరాలు మార్చుకున్న క్షణాలు ఆనందభరితంగా మారాయి. నిశ్చితార్థ వేడుకకు…

Read More

Megastar chiranjeevi -King Nagarjuna: దీపావళి సందడిలో చిరు & నాగ్ దంపతులు

మెగా ఇంట్లో దీపావళి సందడి మెగాస్టార్ చిరంజీవి,, కింగ్ నాగార్జున మధ్య ఎంత స్నేహం ఉంటుందో మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ విషయాలను, జయాపజయాల విషయంలోనూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ, ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇక పండుగల విషయానికొస్తే కింగ్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి విషెస్ చేయడం కలవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దీపావళి విషయానికొస్తే దీపావళి విషెస్ చెప్పేందుకు కింగ్ నాగార్జున అమల దంపతులు మెగాస్టార్ చిరంజీవి దంపతులను కలిశారు. మామూలుగా అయితే…

Read More

పీఠాధిపతి–మఠాధిపతి అంశంపై శ్రీకృష్ణమాచార్య స్వామి స్పష్టీకరణ

కడప, బ్రహ్మం గారి మఠం. అక్టోబర్ 17 : పబ్లిక్ టాక్ టీవి భవిష్యత్ పీఠాధిపతి ఎంపికపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో శ్రీ బ్రహ్మపథం పీఠాధిపతి శ్రీకృష్ణమాచార్య స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి యొక్క కంది మల్లయ్య పల్లె పుర సంస్థానం శ్రీ బ్రహ్మం గారి మఠం మఠాధిపతి అంశానికి సంబంధించినటువంటి విషయాలు గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి అంశం ఇదే అక్టోబర్…

Read More

Vijayadashami : విజయదశమి స్పెషల్…వెండితెరపై దుర్గమ్మ

తెలుగు సినిమాల్లో విజయదశమి సందడి…అమ్మవారి కరుణాకటాక్షాలు..రావణసంహారం సన్నివేశాలు, భక్తిరస విశేషాలతో మిమ్మల్ని అలరించేందుకు మీ ముందుకొచ్చింది పబ్లిక్ టాక్ టీవీ.కం (publictalktv.com). కోటి 80 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన **అమ్మోరు** (1995) తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. మొదట నాగమణి, చిన్నా కీలక పాత్రల్లో నటించినా, రీషూట్ తర్వాత రామిరెడ్డి, వడివుక్కరసి ఆ పాత్రలను పోషించారు.సౌందర్యకు మొదట 40 వేల పారితోషికం మాత్రమే ఇచ్చినా, ఆమె నటనకు నిర్మాత అదనంగా ఇవ్వబోయిన ఒక లక్ష రూపాయలు…

Read More